Tirumala Updates: జలపాత విహార యాత్రకు వెళ్ళిన వారు క్షేమం...

 తిరుపతి..

* చిత్తూరు జిల్లా సదాశివకోన జలపాత విహార యాత్రకు వెళ్ళిన వారు క్షేమం

* నెల్లూరు, చిత్తూరు జిల్లాకు చెందిన మొత్తం 24 మంది విహార యాత్రకు వెళ్ళారు.

* సెల్ ఫోన్ సిగ్నల్ అందకపోవడం కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు

* అందురు క్షేమంగా వుండడంతో పోలీసుల, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

* ట్రాక్టర్ లో తిరుపతికి తీసుకోస్తున్నారు...

Show Full Article
Print Article
Next Story
More Stories