Tirumala updates: తిరుమలలో ఏకాంతంగా ఎనిమిదోవ రోజు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు...

తిరుమల

-8వ రోజు రాత్రి అశ్వ వాహనాన్ని అధిరోహించిన మలయప్ప స్వామి

-కోవిడ్-19 ప్రభావంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయానికే పరిమితం చేసిన టీటీడీ

-రేపు ఉద‌యం 6 నుండి 9 గంట‌ల మధ్య (అద్దాల మ‌హ‌ల్‌లో)

-స్న‌ప‌న‌ తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానంను శాస్త్రోక్తంగా నిర్వహించనున్న ఆలయ అర్చకులు.

-రేపటితో ముగియనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

Show Full Article
Print Article
Next Story
More Stories