Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..

HMTV
By HMTV
Published on: 2020-10-14 02:37:03

తిరుమల సమాచారం..

-నిన్న శ్రీవారిని దర్శించుకున్న 17,977 మంది భక్తులు

-తలనీలాలు సమర్పించిన 6,037 మంది భక్తులు

-నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.62 కోట్లు

HMTV

HMTV

Next Story