Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి..

తిరుమల...

-తెలుగు అకాడమీకి తిరుపతిలో టీటీడీ భవనాన్ని మంజూరు చేసింది.

-తెలుగు, సంస్క్రత అకాడమీల బాధ్యతలు నాకు అప్పగించడం చాలా సంతోషం.

-జగన్ పరిపాలనపై పేద వర్గాలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

-సీఎం జగన్ చుట్టూ కమ్ముకున్న అన్యాయ వ్యవస్థల నుండి ఆయనకు రక్షణ కల్పించాలని శ్రీవారిని ప్రార్థించా

-లక్ష్మీ పార్వతి, తెలుగు అకాడమీ చైర్ పర్సన్

Show Full Article
Print Article
Next Story
More Stories