Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణా ఎమ్మెల్యే భానుశంకర్ నాయక్...

తిరుమల..

-భానుశంకర్ నాయక్, తెలంగాణా ఎమ్మెల్యే...

-స్వామి వారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా.

-కరోనా మహమ్మారి నుండి ప్రజలకు విముక్తి ప్రసాధించాలని స్వామి వారి ప్రార్ధించాను.

-క్లిష్ట పరిస్థితిలో తెలంగాణా రాష్ట్రం కేసిఆర్ నాయకత్వంలో దినదినాభివృద్ధి చేందాలి.

-తెలంగాణా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం తీసుకురాని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories