Tirumala updates: టిటిడి ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ. కోటి విరాళం: శ్రీ‌మ‌తి కామాక్షి శంక‌ర్..

-శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ట్ర‌స్టుకు బుధ‌వారం ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందిన శ్రీ‌మ‌తి కామాక్షి శంక‌ర్

-విరాళం డిడిని శ్రీ‌వారి ఆల‌యంలో టిటిడి అద‌న‌పు ఈవో, ఎస్వీబీసీ ఎండి ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేసిన దాత

Show Full Article
Print Article
Next Story
More Stories