Tirumala Updates: ఇవాళ నుండి వర్చువల్ విధానంలో శ్రీవారి ఆర్జిత సేవలు..

HMTV
By HMTV
Published on: 2020-11-23 03:27:48

 తిరుమల

- వర్చువల్ విధానానికి భక్తుల నుంచి పెరుగుతున్న ఆదరణ

- నవంబర్ నెలకు కల్యాణోత్సవ టికెట్లు కొన్న 31,380 మంది భక్తులు

- ఊంజల్ సేవా టికెట్లు కొనుగోలు చేసిన 2,185 మంది భక్తులు

- ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు కొన్న 2,546 మంది భక్తులు

- సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కొన్న చేసిన 1,748 మంది 

HMTV

HMTV

Next Story