Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!

HMTV
By HMTV
Published on: 2020-11-23 02:38:20

  తిరుమల సమాచారం

*నిన్న శ్రీవారిని దర్శించుకున్న 32,640 మంది భక్తులు.

*నిన్న తలనీలాలు సమర్పించిన 10,946 భక్తులు.

*నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.26 కోట్లు.

HMTV

HMTV

Next Story