Tirumala Updates: కార్తీక వనమహోత్సవం కార్యక్రమంను అద్భుతంగా నిర్వహించాం..

   తిరుమల

* ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కార్తీక వనమహోత్సవం కార్యక్రమంను అద్భుతంగా నిర్వహించాం.

* కోవిడ్-19 నిబంధనలు మేరకు పార్వేటి మండపంలో ఏకాంతంగా నిర్వహించాం.

* కోవిడ్ నిబంధనలను పాటిస్తూ 250 భక్తులతో కార్యక్రమం నిర్వహించాము.

* కార్తీకవన మహోత్సవం సందర్భంగా వర్చువల్ ఆర్జిత సేవలను రద్దు చేసాం.

* రేపటి నుండి భక్తులకు యధాతథంగా వర్చువల్ సేవలు వుంటాయి.

* ఏవి.ధర్మారెడ్డి, టీటీడీ అదనపు ఈవో

Show Full Article
Print Article
Next Story
More Stories