Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!

  తిరుమల సమాచారం

- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 30,073 మంది భక్తులు.

- తలనీలాలు సమర్పించిన 10,350 భక్తులు.

- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.12 కోట్లు.

- ఈనెల 21న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

- రేపు పుష్ప యాగానికి అంకురార్పణ, సహస్రదీపాలంకరణ సేవ రద్దు చేసిన టీటీడీ

Show Full Article
Print Article
Next Story
More Stories