Tirumala-Tirupati Updates: శ్రీవారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు..

తిరుమల..

-భారత దేశంలోనే సహజ వనరులు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్వామి వారు ఆశీర్వదించాలి.

-రాష్ట్రాన్ని నెంబరు 1 రాష్ట్రంగా తీర్చిద్దాడానికి అనేక రంగాలు ఉన్నాయి.

-రాయలసీమను రత్నాల సీమగా, ఉత్తరాంధ్రలో అద్భుతమైన భూ సంపద, మధ్యాంద్రలో నీటి వనరులు ఉన్నాయి.

-ఇంతటి మంచి వనరులు కలిగిన ప్రాంతాన్ని రాష్ట్ర అభివృద్ధికి పాలకుల మనస్సులో వుండాలని స్వామి వారిని కోరుకున్నా.

-స్వామి వారి సొమ్ముపై ప్రభుత్వాల కన్ను పడుతున్నాయి, వారి కళ్ళు ప్రజలు ఇచ్చే కానుకలపై పడకూడదు.

-ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి , పరిపాలకులకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని స్వామి వారిని ప్రార్ధించాను - సోమువీర్రాజు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు

Show Full Article
Print Article
Next Story
More Stories