Tirumala-Tirupati updates: సాలకట్ల బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం..వైవీ సుబ్బారెడ్డి..

తిరుమల :

-వైవీ సుబ్బారెడ్డి.., టీటీడీ పాలకమండలి చైర్మన్

-19 నుండి 27 వరకూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం..

-ఇవాళ శ్రీవారి బ్రహ్మోత్సవాల కు అంకురార్పణ..

-రేపు ధ్వజారోహణ కార్యక్రమం తో బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

-రాష్ట్ర ప్రభుత్వం తరపున 23 వ తారీఖున సీఎం పట్టువస్త్రాలు..

-ఈ ఏడాది కరోనా కు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నాం..

-ఏకాంతంగా ఆలయంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం..

-మహారధం,స్వర్ణ రధం బదులుగా సర్వభూపాల వాహనం పై స్వామివారికి వాహన సేవ నిర్వహిస్తాం..

-24వ తేదీ శ్రీవారిని దర్శించుకొని నాద నీరాజనం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు..

-కర్ణాటక సత్రం శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గోని తిరుగు ప్రయాణం అవుతారు..

-రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలతోనే స్వామి వారి దర్శనం‌ కల్పిస్తున్నాం

Show Full Article
Print Article
Next Story
More Stories