Tirumala-Tirupati updates: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపద్యంలో ముఖ్యమంత్రిని ఆహ్వానించిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి....

తిరుమల..

-తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపద్యంలో ముఖ్యమంత్రి ని కలిసి తిరుమలకి ఆహ్వానిచిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి,

-ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మ రెడ్డి

-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించిన టిటిడి ఈఓ అనీల్ కుమార్ సింఘాల్

Show Full Article
Print Article
Next Story
More Stories