Tirumala-Tirupati updates: అయోధ్యలో శ్రీవారి ఆలయ నిర్మాణంకు సిద్దమవుతున్న టిటిడి..

తిరుమల-తిరుపతి:

-ఆలయ నిర్మాణంకు 5 ఏకరాల స్థలం కేటాయించాలని యూపి ప్రభుత్వాన్ని కోరిన టిటిడి

-ఎసి గదులు ధరలు పెంచే యోచబలో టిటిడి త్వరలోనే అమలుకు సన్నాహాలు

-వెయ్యి రూపాయల ఎసి గదులు ధరలను 1500 కి పెంచాలని నిర్ణయం

-భక్తులు సౌకర్యార్ధం 120 ఎసి గదులును అడ్వాన్స్ రిజర్వేషన్ విధానం లో కేటాయించాలని నిర్ణయం

-పాత ధరలకే టిటిడి డైరీ, క్యాలెండర్‌ లు విక్రయించాలని టిటిడి నిర్ణయం

-నూతన ఏడాదికి 15 లక్షల శ్రీవారి క్యాలండర్లు,10 లక్షల డైరిలను విక్రయించనున్న టీటీడీ...

-క్యాలండర్, డైరిల ధరలను పెంచాలని ప్రతిపాదించిన పర్చేస్ కమిటి....

Show Full Article
Print Article
Next Story
More Stories