Tirumala-Tirupati Updates: రమణధీక్షితులు, విజయసాయిరెడ్డిలపై టిటిడి పరువు నష్టం దావా కేసులో ట్విస్ట్....

తిరుపతి..

- లోక్ అదాలత్ ద్వారా కేసును పరిష్కారం చేసుకునే యోచనలో టీటీడీ...

- లోక్ అదాలత్ ద్వారా కేసు ఉపసంహరణ చేసుకుంటే....టీటీడీ చెల్లించన రెండు కోట్లు వెనక్కి వచ్చే అవకాశం....

- గత పాలకమండలి హయంలో 100 కోట్లు పరువునష్టం కేసు వేసిన టీటీడీ...

- పరువు నష్టం కేసును వెనక్కి తీసుకోవాలని ఈ ఏడాది ఫిభ్రవరిలో తీర్మానం చేసిన పాలకమండలి...

- మార్చిలో కోర్టులో ఉపసంహరణ పిటిషన్ వేసిన టీటీడీ...

- ఉపసంహరణ పిటిషన్ వేస్తే ....కోర్టుకు టీటీడీ చెల్లించిన రెండు కోట్లు వెనక్కి వచ్చే అవకాశం లేకపోవడంతో...టీటీడీ పై విమర్శలు...

- కేసును ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం పై వెనక్కి తగ్గుతు కోర్టులో మెమో దాఖలు చేసిన టీటీడీ...

- 23వ తేదికి కేసును వాయిదా వేసిన జడ్జి...

Show Full Article
Print Article
Next Story
More Stories