Tirumal-Tirupati updates: దేవుడ్ని అడ్డుపెట్టి రాజకీయాలు చేసే వాళ్ళు దరిద్రులు....చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి...ప్రభుత్వ విప్..

తిరుపతి ...

చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి...ప్రభుత్వ విప్

-దేవుడ్ని అడ్డుపెట్టి రాజకీయాలు చేసే వాళ్ళు దరిద్రులు....

-దేవుడే లేదన్న డిఎమ్‌కె పార్టీని...

-అత్యంత భక్తి గల తమిళలు గెలిపించడం లేదా....

-శ్రీవారి దర్శనం తరువాతే పాదయాత్ర ను జగన్ ప్రారంబించారు... పాదయాత్ర ముగింపు తరువాత తిరుమలకు వచ్చారు...

-మిరాశీ వ్యవస్థను చట్టం చేసిన ఘనత జగన్ ది..

-జంధ్యం వేసుకోని బ్రహ్మణుడు లాంటి వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి...

-వైవీ సుబ్బారెడ్డి కుటుంబానికి ఉన్న భక్తిలో పదిశాతం కూడా చంద్రబాబు లేదు...

-వై వి సుబ్బారెడ్డి పై నిరాధార ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు సవాల్... చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధం...

-శ్రీవారి పింక్ డైమండ్ వ్యవహారంలో ఎటువంటి పరిస్థితిల్లో ప్రభుత్వం వదిలి పెట్టాదు...

-తప్పుచేసిన వారిపై చర్యలు ఉంటాయ్

Show Full Article
Print Article
Next Story
More Stories