Thummala Nageswara Rao Comments: వ్యక్తిగతంగా నాపైన సోషల్ మీడియాలో చేస్తున్న దృష్ప్రచారాన్ని కండిస్తున్నా...

 మాజీ మంత్రి తుమ్మల కామెంట్స్.

- గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా నాపైన సోషల్ మీడియాలో చేస్తున్న దృష్ప్రచారాన్ని కండిస్తున్నా..

- రాజకీయ లబ్ధికోసం, స్వలాభం కోసం కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రచారం విషయంలో ఈరోజు ఆడిషన్ సీపీ పూజ గారికి పిర్యాదు చేశారు.

- నీచ రాజకీయాలు పాల్పడుతూ, వ్యక్తిగత ప్రతిష్ట ను కించపరుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిని గుర్తించాలని కోరారు.

- ముఖ్యమంత్రి నేను ఓడిపోయినా మంత్రిపదవి ఇచ్చి నన్ను ఆదరించారు. నేను ముఖ్యమంత్రి సహకారంతో మంత్రిగా ఖమ్మం అభివృద్ధికి కృషి చేశాను.

- ఖమ్మం పట్టణానికి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి, గోల్లపాడు ఛానల్ ఆధునీకరణ, దంసులాపురం రైల్వే బ్రిడ్జి, ఇంటింటికీ తాగు నీరు ఇచ్చి ఖమ్మం అభివృద్ధికి     కృషి చేసాను.

- కొంతమంది స్వార్థ పర శక్తులు పార్టీనీ, ప్రభుత్వాన్ని కించపరిచే వారు, తన పైన వున్న అక్కసుతో ఇటువంటి పనులు చేస్తున్నారు.

- అదృష్టం వల్లనో, కలిసొచ్చే పదవులు పొందిన వారు నీచమైన ఇటువంటి ప్రచారానికి పాల్పడుతున్నారు. అది వారి రాజకీయ జీవితానికి మంచిది కాదు.    ఇకనైనా అటువంటి చర్యలకు పాల్పడొద్దు.

- తాను కేసిఆర్ నాయకత్వంలో పనిచేస్తూ హైదరాబాద్,ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాసా విజయానికి కృషి చేస్తాను.

Show Full Article
Print Article
Next Story
More Stories