Telangana Updates: ఇండియా కొరియా బిజినెస్ ఫోరం సదస్సులో పాల్గొన్న కేటీఆర్...

తెలంగాణ 

- తెలంగాణ లో పెట్టుబడులు పెట్టాలని కొరియా కంపెనీ లను కోరిన కేటీఆర్...

- సదస్సులో టీఏస్ ఐపిస్ గురించి వివరించిన కేటీఆర్...

- రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాల వల్ల గత 6సంవంత్సరాల లో 30బిలియన్ డాలర్ల కు పైగా పెట్టుబడులు రాష్రానికి వచ్చాయి..కేటీఆర్

- రాష్ట్రంలో కొరియా పారీశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తామన్న కేటీఆర్..

Show Full Article
Print Article
Next Story
More Stories