Telangana Updates: పీసీసీ కోర్ కమిటీలో కీలక నిర్ణయాలు...

- 50 శాతం సీట్లు బీసీ లకు ఇవ్వాలని నిర్ణయం

- బీసీ రిజర్వేషన్ పై కోర్టుకు వెళ్లాలని నిర్ణయం

- న్యాయ పోరాటం...రాజకీయ పోరాటం

- 7 న మహిళలు..దళితులపై దాడులకు నిరసన గా ధర్నా

- 11న ఖమ్మం లో ట్రాక్టర్లు తో రైతు ర్యాలీ

- 12 న జిల్లా కేంద్రాల్లో రైతు కోసం దీక్ష .. రైతు సమస్యలపై

- గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేసే అభ్యర్థుల వద్ద

- జనరల్ సీట్లలో పోటీ చేసే వారికి 10 వేలు

- నాన్ జనరల్ 5 వేలు చెక్కులు రూపంలో పార్టీకి ఇవ్వాలి.

- సన్నరకం వడ్లకు 2500 మద్దతు ధర ఇవ్వాలి

- రైతు సమస్యలపై ఉద్యమానికి శాశ్వత కమిటీ వేయాలని నిర్ణయం

Show Full Article
Print Article
Next Story
More Stories