Telangana updates: ప్రభుత్వ ఆఫీసుల ముందు ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తున్నాయి!

మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే

#వరదల్లో చిక్కుకున్న ప్రజలతో మేము ఉంటే--ప్రభుత్వ ఆఫీసుల ముందు ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తున్నాయి.

#కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రప్పించి ఇక్క స్థానిక నేతలు విమర్శలు చేయాలి.

# నా నియోజకవర్గంలో పలువురు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.

# ఈ 550 కోట్లే కాకుండా ఇంకా సిఎం ప్రకటిస్తారని మేము అనుకుంటున్నాము.

ముఠా గోపాల్, ఎమ్మెల్యే

# చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రకృతి విపత్తు ఎదురైంది.

# వరదల్లో చిక్కుకున్న ప్రజలందరినీ ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటుంది.

కాలేరు. వెంకటేష్ ఎమ్మెల్యే

#రాజకీయాలకు అతీతంగా నేతలందరూ ఇప్పుడు ప్రజలకు అండగా ఉండాలి.

#ముఖ్యమంత్రి కోరిన నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories