Telangana updates: మానవ హక్కుల కమిషన్ కు నాగరాజు కుటుంబ సభ్యులు....

--కీసర తహసీల్దార్ నాగరాజు మృతి ఏసీబీ తీరుపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన నాగరాజు కుటుంబ సభ్యులు..

--నాగరాజు మృతి పై సమగ్ర విచారణ జరిపించాలని కోరిన పిటిషన్..

--నాగరాజు పై తప్పుడు కేసులు పెట్టిన ఏసీబీ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు...

Show Full Article
Print Article
Next Story
More Stories