Telangana updates: నిజాయితీకి మారుపేరు- రైతు ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి...

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ..

* చెరుకు ముత్యం రెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్ లో సెక్రటేరియట్ లో తన నియోజవర్గాల్లో నిరంతరం కృషి చేసారు.

* రేపు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేస్తది.

* నాలుగు కోట్ల ప్రజల కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే...ఇవ్వాళ నలుగురు మాత్రమే తెలంగాణను ఎళుతున్నారు.

* కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదు.

* శ్రీనివాస్ రెడ్డి 14 సంవత్సరాలు అమెరికాలో ఉన్నారు...

* చెరుకు ముత్యం రెడ్డి మంత్రిగా ఉంటే శ్రీనివాస్ రెడ్డి పైరవీలు చెయ్యలేదు.

* కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కేటీఆర్ ఎమ్ చేస్తుండో తెలంగాణ సమాజం గమనిస్తోంది.

* 142 గ్రామాలకు 142 మంది సీనియర్ నాయకులు ప్రజలకు అండగా ఉన్నాము.

* దుబ్బాక లో టీఆరెస్ నైతికంగా ఓడిపోయింది.

* సిద్దిపేట-దుబ్బాక హరీష్ రావు కు రెండు కళ్ళు అంటుండు..మరి ఇన్నేళ్లు దుబ్బాకను ఎందుకు పట్టించుకోలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories