Telangana updates: తెలంగాణ రాష్ట్రం పర్యటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది..

-Hmtv తో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రా రెడ్డి

-దుర్గం చెరువు మీద కేబుల్ బ్రిడ్జి చూడడానికి ఎంతో మంది పర్యాటకులు వస్తున్నారు

-పర్యాటకుల కోసం బోటింగ్ ను అందుబాటులో కి తీసుకొని వచ్చాము

-గతంలో బోటింగ్ అంటే ట్యాంక్ బండ్ కు వెళ్లేవారు

-ఇప్పుడు దుర్గం చెరువు లో బోటింగ్ తీసుకు వచ్చాము

-ఇన్ని రోజులు లాక్ డౌన్ తో ప్రజలు ఇండ్లకే పరిమితం అయ్యారు

-లాక్ డౌన్ తర్వాత ఇప్పుడు దుర్గం చెరువు మీద కేబుల్ బ్రిడ్జి చూడడానికి వేలాదిగా వస్తున్నారు

-వీకెండ్ వస్తే హైదరాబాద్ వాళ్లే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి హైదరాబాద్ చూడడానికి వచ్చే విధంగా కేబుల్ బ్రిడ్జి ఉంది

Show Full Article
Print Article
Next Story
More Stories