Telangana updates: ఆత్మగౌరవం దెబ్బతిన్నది అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను: చెరుకు శ్రీనివాస్ రెడ్డి..

Hmtv తో చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

-Trs లో నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను.

-తనకు దుబ్బాక నుండి టిక్కెట్ ఇస్తానని trs హామీ ఇచ్చి మోసం చేసింది.

-నా తండ్రి చెరుకు ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయి.

-ఈ ఉప ఎన్నికల్లో trs లింగారెడ్డి సెంటిమెంటు ప్రచారం చేస్తే నేను ముత్యం రెడ్డి సెంటిమెంటు తో ప్రచారం చేస్తా.

-దుబ్బాక ప్రజలు ఇంకా ముత్యం రెడ్డిని మర్చిపోలేదు.

-దుబ్బాకలో trs మాటలు ప్రజలు నమ్మరు.

-నేను trs కు పోటీనివ్వడం కాదు గెలిచేది నేనే కాంగ్రెస్ పార్టీనే.

-కాంగ్రెస్ ఎన్ని గ్రూపులో ఉన్న... అందరూ నా గెలుపు కోసం కలిసి పనిచేస్తారని భావిస్తున్న.

Show Full Article
Print Article
Next Story
More Stories