Telangana updates: హత్రస ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేసింది..

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి @ సత్యాగ్రహ దీక్ష...

-బిజెపి ప్రభత్వం నుండి ఇప్పటి వరకు ఎవరూ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు...

-పరామర్శించడానికి వెళ్ళిన రాహుల్ ,ప్రియాంక గాంధీ పట్ల యూపీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు..

-డిల్లీ , యూపీ బార్డర్ లో లాఠీ చార్జీ జరిగింది దానిని అడ్డుకోబోయిన ప్రియాంక గాంధీ పట్ల మగ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు..

Show Full Article
Print Article
Next Story
More Stories