Telangana updates: ఎల్ అర్ ఎస్ చీకటి జి ఓ ను ప్రభుత్వం తీసుకవచ్చింది..

ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి @ గాంధీ భవన్..

-30 నుండి 40 సంవత్సరాల లేఔట్ లను కూడా రెగ్యులరైజ్ చేసుకోవలంటుంది

-Lrs చేయించుకోవాలని కేసీఆర్,కేటీఆర్ పేపర్ లో కూడా ప్రచారం చేసుకుంటున్నారు

-కరోన కష్టా కాలంలో ప్రజల రక్తం పిండుకుంటున్నారు

-Lrs పైన హైకోర్టు ఫిల్ దాఖలు చేసాను

-ప్రభుత్వాని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది

-Lrs పెరు మీద కేవలం రంగారెడ్డి జిల్లాలోనే లక్ష కోట్లు వస్తాయని కేసీఆర్,కేటీఆర్ ప్లాన్

-తెలంగాణ వ్యాప్తంగా lrs పెరు మీద 3 లక్షల కోట్లు దండుకోవలని ప్రభుత్వం చూస్తుంది

-ప్రజల సొమ్మును దండుకోవలని చూస్తుంది

-Lrs కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం

-ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

-న్యాయం కోసం సుప్రీంకోర్టు కు వెళ్ళుతం

-తప్పుడు లే ఔట్ కు బాధ్యత ప్రభుత్వానిదే

-ఎవరు కూడా lrs అప్లై చేసుకోవద్దు

-రెగ్యులరైజ్ కోసం ఎవరు డబ్బులు కట్టవద్దు

-కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తాం

Show Full Article
Print Article
Next Story
More Stories