Telangana updates: వెంకటాపురం మండలంలో పోలీసు ఉన్నతాధికారుల సమావేశం..

తెలంగాణ:

-వెంకటాపురం మండల కేంద్రంలో నేడు కేంద్ర డీజీ మరియు తెలంగాణ, చత్తీస్ గర్డ్. , మహారాష్ట్ర ,ఒరిస్సా ఆంధ్ర ప్రదేశ్ ఐదు రాష్ట్రల పోలీస్     ఉన్నతాధికారులు సమావేశం.....

-మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా సమావేశం అని విశ్వనీయ సమాచారం

-వెంకటాపురం మండలం కేంద్రం లో పోలీస్ ఉన్నతాధికారుల సమావేశానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న సెంట్రల్ crp IG సుందర్ రాజు

-భద్రాచలం ఏజెన్సీ లో వరుస ఎన్ కౌంటర్లు తో అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ అధికారులు

-నేడు తెలంగాణా డిజీపీ మహేందర్ రెడ్డితో కలిసి తెలంగాణా... చత్తీస్ ఘడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్న కేంద్ర బృందం

-పోలీస్ బాస్ ఉన్నతస్థాయి పర్యటన నేపథ్యంలో భద్రాచలం ఏజెన్సీలో పోలీసుల హై అలెర్ట్

-ఏజెన్సీ రహదారుల్లో విస్తృతంగా తనిఖీలు

Show Full Article
Print Article
Next Story
More Stories