Telangana updates: కొత్త చట్టం ద్వారా రైతులు తమ పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు..

లక్ష్మణ్ బీజేపీ ఓబీసీ మొర్చా అధ్యక్షులు...

-ప్రస్తుతం ఉన్న పరిస్థతుల్లో ఎక్కడైతే పండిస్తాడో అక్కడే అమ్ముకోవాలని ఉంది కానీ కొత్త చట్టం ద్వారా రైతులు తమ పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు..

-తెలంగాణ లో రైతులు 400 కోట్లు ప్రభుత్వానికి సేస్ పేరుతో చెల్లిస్తున్నారు ..

-మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగం లో నిపుణులు సిఫార్సు చేసినవి మాత్రమే అమలు చేశారు...

-రైతులకు న్యాయం జరగాలంటే దళారుల వ్యవస్థ పోవాలని ఆ రోజు నిపుణులు సూచించారు...

-వ్యవసాయ బిల్లు కు సంబంధించి రాజకీయాలు చేయకండి.దీని వల్ల రైతులు నష్టపోతున్నారని రైతులకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు..

-రాష్ట్రం లో నేరుగా 30 లక్షల మందికి కిసాన్ సమ్మన్ యోజన పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుంది..

-యువత గ్రామాలకు వెళ్లి వ్యవసాయం పైన మొగ్గుచూపుతున్నారు...

-రైతు సంఘాలకు విజ్ఞప్తి రైతులకు మేలు జరిగేలా చూడండి రాజకీయ నాయకులు చెప్పుడు మాటలు నమ్మకండి...

Show Full Article
Print Article
Next Story
More Stories