Telangana updates: రాహుల్, ప్రియాంకలపై పోలీసుల దాడిని ఖండించిన సీఎల్పీ నేత భట్టి..

-ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న

-మాజీ కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి   ప్రియాంక గాంధీ ని యూపీ పోలీసులు అడ్డుకుని దాడి చేయడాన్ని సీఎల్పీ నేత భట్టి   విక్రమార్క ఖండించారు.

-యోగి ప్రభుత్వం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇలా అప్రజాస్వామికంగా వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయమని,

-ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వం తన వైఫలలు కప్పుపుచుకోవాలని అనుకోవడం దేశ ప్రజలు హర్శించారని,

-ఇప్పటికైనా యోగి, మోడీ ప్రభుత్వం గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories