Telangana updates: అపెక్స్ కౌన్సిల్ సమావేశానికంటే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి..

చాడ వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి....

-నదీజలాల వివాదాలపై ఈనెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికంటే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి..

-పోతిరెడ్డిపాడు సామర్థం పెంపు, ప్రత్యేక రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించుకుపోతే దక్షిణ తెలంగాణ   ప్రాజెక్టులకు తీరని నష్టదాయకం..

-అపెక్స్ కౌన్సిల్ ఎపి తీరును ఎండగట్టేందుకు సిఎం కెసిఆర్ కసర్తు చేయడం అభినందనీ యం..

-త్వరలో ఉప ఎన్నిక జరగన్ను దుబ్బాక నియోజకవర్గంలో బిజెపిని ఓడించడమే లక్షంగా పని చేస్తాం..

-ఆ ప్రాంతంలో గ్రామాలలో సిపిఐ పార్టీ శాఖలు, బీడీ, హమాలీ , భవన నిర్మాణ కార్మిక సంఘాలు ఉన్నాయి..

-గ్రాడ్యుయేట్ ఎంఎల్ ఎన్నికల్లో ప్రజల గొంతు వినిపించే అభ్యర్థులు ఎన్నిక కావాలి..

-అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అందరూ నిర్దోషులేనని సిబిఐ ప్రత్యేక కోర్టు తేల్చడం అన్యా యం..

-ఇన్ని సంవత్సరాల విచారణ అనంతరం దోషులను తేల్చకపోవడంతో ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది..

Show Full Article
Print Article
Next Story
More Stories