Telangana updates: దేశం మొత్తంలో మెజారిటీ సంఖ్య ఉన్న పార్టీ టీఆరెస్...

గంగుల కమలాకర్ రాష్ట్ర మంత్రి@ తెలంగాణ భవన్..

* 2013 వరకు మొక్కుబడిగా 18వందల కోట్లు మాత్రమే బిసి వర్గాలకు బడ్జెట్ పెట్టారు.

* ఈ ఆరేళ్ళ లో 26వేల కోట్లు బడ్జెట్ కేసీఆర్ కేటాయించారు.

* కేసీఆర్ ప్రభుత్వం పాలనలో 261 గురుకులాలు బీసీలకు కేటాయించింది.

* 95వేల మంది బీసీ గురుకులాల ద్వారా బిసిలు చదువుకుంటున్నారు.

* బిసి కులాల కోసం హైదరాబాద్ లో బీసీ భవన్ కడుతున్నాము.

* కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎప్పుడైనా బిసిల కోసం ఆలోచన చేసిందా?

* టీడీపీ కంటే ఎక్కువగా టీడీపీ తరువాత కేసీఆర్ కి దగ్గరగా కేసీఆర్ కి ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories