Telangana updates: లక్ష్మణ్ ఓబీసీ చైర్మన్ కాగానే బిసిలందరూ బీజేపీ వైపు చూస్తున్నారు అనేది ముమ్మాటికీ అవాస్తవం...

వినయ్ భాస్కర్ ప్రభుత్వ చిప్ విప్@తెలంగాణ భవన్

* తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అమలులో ఉన్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రజలకు అందిస్తున్నారా?

* గత ప్రభుత్వాల హయాంలో పనిలేక ఆత్మహత్యలకు పాల్పడే చేనేత కార్మికులు- వివిధ కులాలకు ఉపాధి టీఆరెస్ ప్రభుత్వం కల్పించేది వాస్తవం కాదా?

* హైదరాబాద్ టు ఆదిలాబాద్ వరకు మాస్త్యకార్మికుడు ఎంతో సంతోషంగా ఉన్నారు.

* కనీసం చదువుకోలేని పరిస్థితి నుంచి ఉన్నత చదువువుల కోసం విదేశాలు వెళ్లే పరిస్థితి కేసీఆర్ వల్ల వచ్చింది వాస్తవం కాదా?

* తెలంగాణ బిసిలు దేశంలోని బీజేపీ వైపు చూడటం కాదు...దేశంలోని అన్ని రాష్ట్రాల బిసిల కేసీఆర్ వైపు- టీఆరెస్ పథకాల పై వైపు చూస్తున్నారు.

* లాక్డౌన్ సమయంలో వలసకులీలను కేంద్రం పట్టించుకోకపోతే... కేసీఆర్ తెలంగాణలో ఉన్న వలసకులీలను సొంతరాష్ట్ర ప్రజల్లాగా చూసుకున్నారు.

* రైల్వే- ఎల్ఐసి ని ప్రైవేట్ పరం చేసిన ఘనత బీజేపీ.

Show Full Article
Print Article
Next Story
More Stories