Telangana updates: బీజేపీ లక్ష్మణ్ తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారు...

బొల్లా మల్లయ్య యాదవ్ ఎమ్మెల్యే@ తెలంగాణ భవన్..

* మతాలు-కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ.

* సెంటిమెంట్ రాజకీయాలు బీజేపీ చేస్తోంది.

* దేశ సరిహద్దులను పెట్టకుండా ఎందుకు బీజేపీ రాజకీయాలు చేస్తోంది.

* బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న వాదన కేసీఆర్ ది.

* రాజకీయ విమర్శలు లక్ష్మణ్ మానుకోవాలి--బీజేపీ బీసీలకు చేసింది ఏంటో చెప్పాలి?

వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే@తెలంగాణ భవన్..

* బీజేపీకి కేసీఆర్--టీఆరెస్ పై విమర్శలు చేయడం అలవాటు అయింది.

* తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా బిసిలందరూ టీఆరెస్ కు బ్రమ్మరథం పడుతున్నారు.

* హైదరాబాద్ లో ఉండి మాట్లాడితే నాయకుడు కాదు..గ్రామాల్లో తిరిగితే నిజాలు తెలుస్తాయి.

* కేసీఆర్ పేరుకే అగ్రకులానికి చెందిన వ్యక్తి... బిసిలన్న బలహీన వర్గాలు అన్నా ప్రాణం.

Show Full Article
Print Article
Next Story
More Stories