Telangana updates: క్రిస్ట్ మస్ ను రాష్ట్ర పండగగా గుర్తించింది సీఎం కెసిఆర్ ఒక్కరే..ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు..

ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు..

#క్రిస్టియన్లు శాంతిని ప్రేమించే వారు

#రాష్ట్రం లో టిఆర్ఎస్ అధికారం లోకి రావాలని క్రిస్టియన్లు చర్చిల్లో ప్రార్థనలు చేశారు

#గ్రామాల్లో చర్చిల నిర్మాణానికి పంచాయతీ అనుమతి సరిపోతుందని ప్రభుత్వం జీవో ఇవ్వడం సంతోషం

#స్మశాన వాటికలకు స్థలం కూడా ఉదారం గా కేటాయిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే

#పాస్టర్లకు కరోనా సమయం లో ఇబ్బందులు ఎదురయ్యాయి ..వారిని ప్రభుత్వం ఏ రూపం లోనైనా ఆదుకోవాలి

Show Full Article
Print Article
Next Story
More Stories