Telangana updates: నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపు..ఎల్.రమణ..

టీటీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ..

-తెలంగాణ లో దొరల పాలన అంతమై ప్రస్తుతం నెలకొన్న నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపు..

-నిజాం పాలనలో ఎక్కడ చూసినా నిరంకుశత్వం పెత్తందారి పాలన చెప్పుచేతల్లో తెలంగాణ నలిగిపోయింది..

-ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలినమైంది ..

-తెలంగాణలో ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేయడంతో ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం సిద్ధించింది...

Show Full Article
Print Article
Next Story
More Stories