Telangana updates: అసెంబ్లీలో బీఏసీ సమావేశం లో రేపటితో ముగించాలని బావిస్తున్న ప్రభుత్వం..

అసెంబ్లీ..

-కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో సర్కారు నిర్ణయం

-కాంగ్రెస్ నుంటి స్వల్పకాలిక చర్చ లో క్రిష్ణ రివర్ పై అక్రమ ప్రాజెక్టులు

-నేతన్నల సమస్యలు

-ప్రైవేటులో ఉద్యోగాలు కోల్పోయిన వారి విషయంలో చర్చకోసం కాంగ్రెస్ పట్టు...

-ఎంఐఎం నుంచి అక్భరుద్దీన్ జీహెచ్ఎస్ పరిదిలో సమస్యలపై చర్చించాలని డిమాండ్ .

-ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.. అంటున్న కాంగ్రెస్ నేతలు

Show Full Article
Print Article
Next Story
More Stories