Telangana Updates: ఈరోజు తెలంగాణ రాష్ర్టంలో చారిత్రాత్మక రోజు: మంత్రి కొప్పుల ఈశ్వర్

తెలంగాణ భవన్:

- దేశంలోనే కొత్త రెవెన్యూ చట్టం తెలంగాణ తీసుకొచ్చింది..

- ఇప్పటికి వరకు ఏ రాష్ట్రం తీసుకురాలేదు..

- భూముల పరిష్కారం కోసం కొత్త చట్టాన్ని సీఎం కేసీఆర్ తెచ్చారు..

- పేదలకు సామాన్యులకు లాభం చేకూరుతుంది..

- రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈ చట్టం కోసం మూడేళ్ళుగా కృషి చేసారు సీఎం కేసీఆర్

- రాష్ట్రంలో ఎంతోమంది కి లాభం చేకూరుతుంది..

- దేశం తెలంగాణ వైపు తిరిగి చూస్తుంది..

- వీఆర్ఏ లను రేగులార్ చేస్తామని చెప్పడం బడుగు బలహీన వర్గాల ఉద్యోగులకు భరోసా ఇచ్చారు..

Show Full Article
Print Article
Next Story
More Stories