Telangana updates: కేసీఆర్ మూడనమ్మకాల కోసం సచివాలయం.. గుడి.. మజీద్ కూల్చివేసారు....రేవంత్ రెడ్డి..

-రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ @ అరణ్య భవన్

-హుస్సేన్ సాగర్ పరిదిలో సచివాలయం నిర్మాణం వస్తుంది

-2006తరువాత మ్యాపులే ఉంచి.. పాతవి మాయం చేసింది

-ఎన్జీటి బృందం ను తప్పు దోవ పట్టించారు

-సికింద్రాబాద్ ఆర్మీ ఏరియాలో ఉన్న బ్రిటిష్ లైబ్రరీ లో పాత మ్యాప్ ఉంది

-సచివాలయంకు అన్ని అనుమతులు వచ్చాయని .. త్వరలోనే సచివాలయం నిర్మాణం చేస్తామని సునీల్ శర్మ ప్రకటించారు

-400కోట్ల నుంచి 700కోట్లకు అంచనాలు పెంచేసారు

-హుస్సేన్ సాగర్ చుట్టు ఉన్న నిర్మానాలు అన్ని తాత్కాలిక మైనవే

-మక్తాకూడా హుస్సేన్ సాగర్ అని తేల్చింది

-ఖైరతాబాద్ నుంచి మింట్ కంపౌండ్.. అమృత కస్టల్.. బండ్ వరకు హుస్సేన్ సాగర్ అని కేంద్ర కమిటీ తీర్పు ఇచ్చింది

-గుళ్ళను కూల్చిలేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

-ఎర్రగడ్డ కేసీఆర్ జన్మస్థలం..

-ఎన్జీటి కమిటీ వచ్చిందని నన్ను హౌజ్ అరెస్ట్ చేసారు

Show Full Article
Print Article
Next Story
More Stories