Telangana updates: సభలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు చూస్తే తెలంగాణ ప్రజాసామ్యం ఉందా అని పిస్తుంది:రాజ్ గోపాల్ రెడ్డి...

-రాజ్ గోపాల్ రెడ్డి.... కాంగ్రెస్ ఎమ్మెల్యే.

-మాజీ ప్రధాని పీవీ గురించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే అధికార పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది.

-సీఎల్పీ నేతకు 6 నిమిశాలు మాత్రమే మాట్లాడే అవకాశం ఇవ్వడం ఏమిటీ...?

-ప్రతిపక్షాల మాట్లాడకుండా అడ్డుకొని ప్రభుత్వం గొంతునొక్కే ప్రయత్నం చేస్తోంది.

-ఎమ్మెల్యేలకు ప్రజాసమస్యల పై చరించించడానికిసీఎం బయట కలువడు..అసెంబ్లీ లో మాట్లానివ్వడు.

-అసెంబ్లీ ని కూడా ... ఫేమ్ హౌస్ లో పెట్టుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories