Telangana updates: పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టారు:నర్సిరెడ్డి..

నర్సిరెడ్డి టీచర్స్ ఎమ్మెల్సీ

-ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు పేదలకు అందట్లేదు

-అమెరికా ఎత్తుగడలను అంచనా వేయడంలో విఫలం ఎక్కడో పొరపాటు జరిగింది

-ఇప్పటి వరకు భారతరత్న వచ్చిన వ్యక్తులు తో పోల్చుకుంటే పీవీకి ఎప్పుడో భారతరత్న రావాలి

-పీవీకి భారతరత్న కేంద్రమే గుర్తించి ఇవ్వాలి మనం ఈరోజు ఇలా అడగాల్సి రావడం బాధాకరం.

-పీవీకి భారతరత్న ఇవ్వాలని తీర్మానానికి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా.

Show Full Article
Print Article
Next Story
More Stories