Telangana updates: కరోనా పేరు తో అసెంబ్లీ లో మీడియా పై ఆంక్షలు పెట్టడం సరైంది కాదు:జగ్గారెడ్డి..

గన్ పార్క్..

జగ్గారెడ్డి.. కాంగ్రెస్ఎమ్మెల్యే

-టిఆర్ఎస్ మీడియా గొంతు నొక్కుతుంది..

-మీడియా కు ఇలాంటి పరిస్థితి వస్తుందని ..ఉధ్యమంలో ఎప్పుడు అనుకోలేదు..

-తెలంగాణ ఉధ్యమంలో అమరవీరుల స్తూపమే మీడియా వేధిక... తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే అమరవీరుల స్తూపం వేధికైంది..

-యస్సీ వర్గీకరణ కోసం కృష్ణ మాధిగ 25 సంవంత్సరాలుగా పోరాడుతున్నారు.. అన్ని పార్టీ లు వివిధ సంధర్భాలలో మద్దతు ఇచ్చాయి..

-అసెంబ్లీ లో యస్సీ వర్గీకరణ పై తీర్మానం చేసిన తర్వాత కూడా ఏంధుకు ఆలస్యం అవుతుంది..

-యస్సీ వర్గీకరణ రాష్ర్టాల పరిధిలో చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది..

-ఈ సమావేశాలలో యస్సీ వర్గీకరణ అమలు చేయాలి డిమాండ్ చేస్తున్న.. ఈ అంశాన్ని అసెంబ్లీ లో ప్రస్తావిస్తా..

Show Full Article
Print Article
Next Story
More Stories