Telangana Updates: కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మూడు ఆర్డినెన్స్ లు రైతు వ్యతిరేకమైనవి.

- తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం...

- కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మూడు ఆర్డినెన్స్ లు రైతు వ్యతిరేకమైనవి.

- వీటిని ఉపాసహరించుకోవాలని ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్ లను రద్దు చేయాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం కి పంపించాలని తెలంగాణ రైతు సంఘం ,వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది...

- కేంద్ర ప్రభుత్వం కరోన కారణంగా పని కోల్పోయిన గ్రామీణ పేదలను పూర్తిగా విస్మరించింది...

- జిఎస్టీ లో రైతుల వాటా ఇవ్వకుండా ఆక్ట్ ఆఫ్ గాడ్ పేరుతో తప్పించుకుంది..

- పశ్య పద్మ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి

- ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం విడుదల చేయాలి...

- కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 ఆర్డినెన్స్ లను వెనక్కి తీసుకోవాలి..

1.నిత్యవసర వస్తువుల ఆర్డినెన్స్ సవరణ చట్టాన్ని తొలగించాలి. ఈ చట్టం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల పరిమితిని ఈ చట్టం నుండి తొలగిస్తుంది...

2.వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం వాణిజ్యం పై తెచ్చిన ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర కు చట్ట బద్ధత లేదని వ్యాపారుల వద్దకు బేరమాడే స్థితిలో రైతులు లేరు...

3.ధరల హామీ ,సేవల ఒప్పంద ఆర్డినెన్స్ 2020 ద్వారా రైతులు వ్యాపారులతో నేరుగా కాంట్రాక్టు వ్యవసాయ ఒప్పందం చేసుకోవాలి ..

- కరోన వల్ల పస్తులుంటున్న నిరుపేద కుటుంబాలను నెలకు 7500 చెల్లించాలి...

- 57 సంవత్సరాలు నిండిన రైతులు ,వ్యవసాయ కూలీలు,చేతి వృత్తుల వారికి నెలకు 10 వేల పెన్షన్ కల్పించాలి..

- ఉపాధి హామీ పథకం ద్వారా 200 రోజుల పని కల్పించి రోజుకు 600 చెల్లించాలి...

- కరోన ని అరికట్టడానికి కేరళ తరహాలో సామాన్యులందరికి ఆరోగ్య భద్రత కల్పించాలి...

- ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల లోపు పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయాలి..

Show Full Article
Print Article
Next Story
More Stories