Telangana Updates: బీజేపీ లో ఫలిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతల మంత్రాంగం..

- మాజీ డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్ లో బలమున్న నేతలతో చర్చలు.

- రేపు ఎల్లుండి లోపు కాషాయ గూటికి మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు.

- కీలక నేతల పై దృష్టి పెట్టిన అర్వింద్...

- వారిని గ్రేటర్ ఎన్నికలోపే బీజేపీ లో చేర్చి మరింత బలం పెంచుకునే ప్రయత్నం లో బీజేపీ.

Show Full Article
Print Article
Next Story
More Stories