Telangana live updates: నిజామాబాద్ జిల్లా
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఢీకంపల్లి లో ప్రతిష్ఠాపనకు సిద్ధంగా ఉన్న పెద్దమ్మతల్లి విగ్రహన్నీ గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాక్లూర్ ఎంపీపీ మస్తు ప్రభాకర్, టిఆర్ఎస్ నాయకులు ఘటనా స్థలానికి రావడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. విషయాన్ని గ్రామస్తులు మాక్లూర్ ఎంపీపీ కి చెప్పినప్పటికీ పట్టించుకోలేదని ఎమ్మెల్యే, ఎంపీపీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Next Story



