Telangana live updates: జనగామ జిల్లా

HMTV
By HMTV
Published on: 2021-02-20 01:11:45

జనగామ జిల్లా కేంద్రంలో ఎంపీ మాలోతు కవితతో కలిసి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. టీఆర్‌ఎస్ లో కార్యకర్తలకు సముచితమైన ప్రాధాన్యాన్ని కల్పించేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యకర్తలు సూచించిన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకూ టీఆర్‌ఎస్‌ పార్టీ బతికి ఉంటుందన్నారు.

HMTV

HMTV

Next Story