Telangana Legislative Council: 7 మండలాలను ఏపీ లో కలిపి , మోడీ ప్రభుత్వం తెలంగాణ కు శాశ్వత నష్టం చేసింది..సీఎం కేసీఆర్.....

శాసన మండలి లో సీఎం కేసీఆర్.....

-అసలు ఇప్పుడు తెలంగాణ లో భూస్వాములే లేరు..

-యస్సీ ,యస్టీ ,బీసీ ల చేతులలోనే 90శాతం పైగా భూములు ఉన్నాయి..

-25 ఎకరాల పైబడి ఉన్న రైతులు కేవలం 6679 మంది మాత్రమే..

ఎన్. రాంచందర్ రావు... బీజేపీ ఎమ్మెల్సీ

-రిజిస్ట్రేషన్ కాకుండా కబ్జా లో ఉన్నా భూముల పరిస్థితి ఏంటీ..

-గ్రామ స్థాయి లో రెవెన్యూ పరిపాలన ఎవరు చూస్తారు..

జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ

-అవినీతి వీఆర్వో లకు మాత్రమే పరిమితం కాదు.. ఎమ్మార్వో ,ఆర్డీవో లు కూడా ఉన్నారు.. వారి సంగతి ఏంటీ..

-రెవెన్యూ బిల్లు ను సెలక్ట్ కమిటీ కి పంపించాలి.

-వీఆర్వో లను ఇతర శాఖలో విలీనం చేయడం వల్ల..6వేల మంది నిరుద్యోగులకు నష్టం జరుగుతుంది..

Show Full Article
Print Article
Next Story
More Stories