Telangana Latest Updates: తెలంగాణ ఎక్సైజ్ శాఖ పునర్‌వ్యవస్థీకరణకు ప్రభుత్వం జీవో జారీ

- తెలంగాణ ఎక్సైజ్ శాఖ పునర్‌వ్యవస్థీకరణకు ప్రభుత్వం జీవో జారీ

- రాష్ట్రంలో కొత్తగా 14 ఎక్సైజ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన సర్కారు

- ఈ మేరకు 14 కొత్త ఎక్సైజ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- ఎక్సైజ్‌ శాఖలో 131 కొత్త పోస్టులు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories