Telangana latest news: మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు దేశానికి ఎన్నో సేవలు చేశారు: వి.హనుమంతరావు..

-వి.హనుమంతరావు , కాంగ్రెస్ సీనియర్ నేత

-ల్యాండ్ సీలింగ్ తో ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూర్చారు.

-సీఎం కేసీఆర్.. పీవీ కి భారతరత్న అంటున్నరు. మేం మద్దతిస్తాం.. ఆయన అర్హుడు.

-పీవీ బేసిక్ ఐడియాలజీ ప్రకారం భూసంస్కరణలపై దృష్టి పెట్టండి.

-ఎస్సీ ల భూమి మాయమవడంలో తహసీల్దార్ నాగరాజు పాత్ర ఉంది. దీనిపై విచారణ జరపాలి.

-రెవెన్యూ సంస్కరణలు పక్కగా ఉండాలి. తహసీల్దార్ లు కోట్లకు పడగలెత్తుతున్నరు. రైతులు, పేదలు నష్టపోతున్నరు.

-మా పార్టీ లో డిస్కషన్ చేయాలని.. సమగ్ర భూచట్టం మీద సెమినార్ పెట్టాలని లేఖ రాశా.

Show Full Article
Print Article
Next Story
More Stories