Telangana Joint Action Committee: కోదండరాం అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతూ రాజకీయ పార్టీలకు టీజేఎస్ లేఖలు...

-నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు మద్దతు ఇవ్వాలని

-కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలకు టీజేఎస్ లిఖితపూర్వకంగా విజ్ఞాపనాపత్రాలను అందజేసింది...

-టీపీసీసీకీ, ఎఐసీసీకీ ఇదివరకే లేఖలు అందజేసింది టీజేఎస్.

-తెలంగాణ భవిష్యత్ రాజకీయాలకు ఉద్యమ సారథి అయిన కోదండరాం ఎమ్మెల్సీగా గెలుపొందడం అవసరమనీ,

-యువత, నిరుద్యోగులకు ఆయన మండలిలో సరైన ప్రాతినిధ్యం వహిస్తారని,

-ఈ విశాల ప్రయోజనాల దృష్ట్యా కోదండరాం కు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ బాధ్యులు

-లిఖితపూర్వకంగా వినతి పత్రాలను అందజేశారు....

-ఈ బృందంలో జి. వెంకట్ రెడ్డి, ధర్మార్జున్, బైరి రమేష్, శ్రీశైల్ రెడ్డి ఉన్నారు....

-అన్ని పార్టీలూ సానుకూలంగా స్పందించారని ప్రతినిధి బృందం తెలియజేసింది....

Show Full Article
Print Article
Next Story
More Stories