Telangana High Court Updates: పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఈసీ కి హైకోర్టు అదేశం...

 టీఎస్ హైకోర్టు....

- డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తామన్న ఈసీ..

- గతంలో ఫామ్ 18, అప్లికేషన్ ద్వారా చేసుకున్న వారు ఇప్పుడు ఫామ్ 6, 7 ద్వారా అప్లికేషన్ చేసుకునేల చేస్తామన్న ఈసీ..

- గతంలో జారీ చేసిన ఓటు నమోదు నేటితోనే ముగుస్తుందని హైకోర్టుకు తెలిపిన ఈసీ..

- అవసరమైతే డిసెంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని కోర్టుకు తెలిపిన ఈసీ..

- ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపిన ఈసీ..

- ఈసీ వివరణ నమోదు చేసి పిటిషన్ పై విచారణ ముగించిన హైకోర్టు

- పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలన్న హైకోర్టు ఆదేశాల ను అమలు చేస్తామన్న ఈసీ.

- డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఓటు హక్కు నమోదు కల్పిస్తామన్న ఈసీ.

Show Full Article
Print Article
Next Story
More Stories